చంద్రబాబు నరహంతకుడు.. ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానం: RGV
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
చంద్రబాబుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నరహంతకుడు అంటూ.. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు అని.. గడ్డి పోచతో సమానంగా చూస్తారని ఫైర్ అయ్యారు. ఇతర నాయకుల కంటే.. చంద్రబాబు చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.