నూతన పార్లమెంట్ భవనం.. ఢిల్లీ చేరుకున్న స్వామీజీలు
1115 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి తమిళనాడులోని తిరువావడుత్తురై ఆధీనమ్ మఠం నుంచి స్వామీజీలు ఢిల్లీకి చేరుకున్నారు.
generalTimesXP TeluguUpdated: 27 May 2023, 6:25 pm