ఐరోపా పార్లమెంట్లో మానసిక ఆరోగ్యంపై గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగం
ప్రముఖ ఆధ్యాత్మిక గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ను బ్రస్సెల్స్లోని ఐరోపా పార్లమెంట్ మేధోమథనానికి ఆహ్వానించారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక అశాంతి, హింస, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులపై చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు
generalTimesXP TeluguUpdated: 24 May 2023, 4:39 pm