కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపినా.. ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఇద్దరు కీలక నేతలు సీఎం సీటు కోసం పోటీ పడటం ఇందుకు కారణమైంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. దీంతో హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే.. ఈ ఇద్దరు నేతల అనుచరులు మాత్రం.. తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
generalTimesXP TeluguUpdated: 15 May 2023, 6:57 pm