కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత.. సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ బెంగళూరు చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం లభించింది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
generalTimesXP TeluguUpdated: 18 May 2023, 8:07 pm