కాశ్మీర్లో జరగనున్న జీ20 సదస్సుకు ముందు.. భద్రతా సన్నద్ధతలో భాగంగా శుక్రవారం దాల్ సరస్సులో సీఆర్పీఎఫ్ కమాండోలు ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు. మెరైన్ కమాండోలు (మోర్కోస్) కూడా దాల్ సరస్సులో భద్రతా కసరత్తులు చేశారు. G20 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం మే 22 నుంచి దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేరీ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో జరగనుంది.
generalTimesXP TeluguUpdated: 19 May 2023, 8:04 pm