చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తానేటి వనిత..!
జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని వ్యూహాలు రచించినా.. గెలుపు మళ్లీ ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు.
generalTimesXP TeluguUpdated: 24 Nov 2022, 7:18 pm