వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునితా రెడ్డిపై టీడీపీ నేతల ప్రశంసలు కురిపిస్తున్నారు. సునితారెడ్డి ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని.. సునీతారెడ్డి ధైర్యానికి పాదాభివందనం చేసినా తప్పులేదని.. టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడటానికి ఎన్నో రోజులుగా పోరాడుతోందని అన్నారు.