విద్యార్థి సంఘాల ఆందోళన.. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద కంచె
1004 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఎస్పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద కంచె ఏర్పాటు చేశారు. భద్రత పెంచారు.