తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, బచ్చుల అర్జునుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో.. ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందంటూ పట్టాభి గతంలో ఆరోపణలు చేశారు.
generalTimesXP TeluguUpdated: 30 Jan 2023, 5:31 pm