డాక్టర్గా మారిన గవర్నర్ తమిళిసై.. రోడ్డు ప్రమాద బాధితుడికి చికిత్స
1002 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన మంచి మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గమనించి, వెంటనే తన కాన్వా్య్ ఆపించారు. ఆ తర్వాత అతడికి ప్రథమ చికిత్స చేశారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వస్తుండగా చెన్నై సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజకీయాల్లోకి రాకముందు తమిళనాడులో తమిళిసై డాక్టర్గా పనిచేశారు. ఆమె భర్త కూడా వైద్యులే. గతంలో తాను ప్రయాణిస్తున్న విమానంలో ఛాతీ నొప్పికి గురైన ఓ ప్రయాణికుడిని కూడా గవర్నర్ తమిళిసై ఇలాగే చికిత్స చేశారు.
generalTimesXP TeluguUpdated: 4 Nov 2022, 11:25 pm