వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయం మరింత అందంగా ముస్తాబవుతోంది. ప్రధాని మోదీ ఆదేశాలతో అక్కడ మరిన్ని కార్యక్రమాలు చేపట్టారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రధాని మోదీ.. వారణాసిలో దేవ్ దీపావళి కార్యక్రమం ప్రారంభించారు. దీప కాంతులతో గంగా నది తీరం వెలిగిపోయింది.
generalTimesXP TeluguUpdated: 30 Nov 2020, 8:15 pm