కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారో ఇంకా క్లారిటీ రాలేదు. బుధవారం సాయంత్రం హైకమాండ్ ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. సీఎం ఎవరనేది వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇటు మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
generalTimesXP TeluguUpdated: 17 May 2023, 9:03 pm