రన్నింగ్ ట్రైన్లో ఓ యువకుడు ప్రమాదకర ఫీట్ చేశాడు. రీల్స్ కోసం చేసిన ఈ స్టంట్ వికటించింది. తొలుత కాసేపటి వరకూ బాగానే ఉన్నా.. చివర్లో విద్యుత్ స్తంభం ఢీకొట్టడంతో కుప్పకూలి మరణించాడు. పంజాబ్లోని లూథియానాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
generalTimesXP TeluguUpdated: 13 Oct 2022, 8:35 pm