టీడీపీ చెప్పిన అంశాలనే సీబీఐ ప్రస్తావిస్తోంది: అవినాష్ రెడ్డి
1004 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని.. వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని.. వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ చెప్పిన అంశాలనే సీబీఐ ప్రస్తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.