30 తర్వాత మహిళలు ఈ డైట్ ఫాలో అవ్వాలి..!
ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మన శరీర పని తీరు మందగిస్తూ వస్తుంది. ఈ దశలో కెరీర్, కుటుంబం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు వారి మీద ఉంటాయి. సహజంగానే ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 30 ఏళ్ల వయస్సులో, డైట్ విషయంలో సరైన కేర్ తీసుకోకపోతే.. శరీరంలో బలహీనంగా మారుతుందని, వృద్ధాప్య ఛాయలు త్వరగా స్టార్ట్ అవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.healthTimesXP TeluguUpdated: 13 Jul 2023, 4:00 pm