ఇద్దరి పుణ్యమా అని ఏపీ ఇప్పుడు బోర్లా బొక్కలా పడ్డది: మంత్రి హరీశ్ రావు
ఏపీపై మరోసారి మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు. గతంలోనే ఏపీపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు పెద్ద దుమారమే చెలరేగింది. కాగా.. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రస్తుతం ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై పరోక్షంగానే విమర్శలు చేశారు హరీశ్ రావు. వాళ్లిద్దరి వల్లే ఏపీ బొక్కబోర్లా పడిందంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.politicalTimesXP TeluguUpdated: 10 Jun 2023, 11:35 pm