ఈ నా కొ..లు అంటూ రేవంత్ రెడ్డి, బీజేపీపై తలసాని ఫైర్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా శివాలెత్తిపోయారు. అటు బీజేపీ నేతలపై.. ఇటు కాంగ్రెస్ నేతలపై మునుపెన్నడూ లేని విధంగా నిప్పులు చెరిగారు.. వాడూ వీడూ అంటూ తీవ్ర పదజాలంతో.. తిట్టిపోశారు. బీజేపీ నేత బండి సంజయ్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆగ్రహం వ్యక్తం చేసిన తలసాని.. ఓ రేంజ్లో ఫైరయ్యారు.
politicalTimesXP TeluguUpdated: 9 May 2023, 6:59 pm