తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీగా ‘విమానం’... ఆకట్టుకుంటోన్న ట్రైలర్
1913 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జూన్ 9న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్ను అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ జర్నీగా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.