త్వరలో జియో చవకైన ల్యాప్టాప్.. ఫీచర్లు ఇప్పటికే లీక్.. వచ్చేది అప్పుడే?
1004 views
టెక్నాలజీ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రముఖ టెలికాం ఆపరేటర్ జియో ప్రస్తుతం మనదేశంలో నంబర్ వన్. అయితే జియో కేవలం టెలికాం రంగానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇప్పటికే జియో ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ కూడా రూపొందిస్తున్నట్లు గతేడాదే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మనదేశంలో చవకైన ల్యాప్ టాప్ రూపొందించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం.
technologyTimesXP TeluguUpdated: 6 Mar 2021, 1:34 am