అతడికి 20.. ఆమెకు 28.. ఇద్దరు కలిసి బైక్పై బయటకు వెళ్లారు. వెళ్లిన కాసేపటికే ఊరు చివర పంట పొలాల్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సీతాగోంది శివారులో చోటు చేసుకుంది.
adilabad|TimesXP Telugu|Updated: 1 May 2023, 11:36 am