జనాలకు మోసం చేసేందుకు కొందరు కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. అందుకు నిదర్శనమే.. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన. ఈ విషయం తెలిస్తే.. ఎవ్వరైనా ఎంతకు తెగించార్రా అనక మానరు. ఓ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కను దొంగిలించుకుని తీసుకెళ్లి.. దాన్ని క్రూరంగా చంపేసి.. దాన్ని జింక మాంసం పేరుతో స్థానికులకు అమ్మేశారంటే.. నిజంగానే ఎంతకు తెగించారో మీరే చూడండి.
adilabad|TimesXP Telugu|Updated: 9 Jun 2023, 4:47 pm