యూపీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. అందులోనూ.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆలిండియా 410 ర్యాంకు సాధించి.. తన తల్లి కష్టానికి ఫలితాన్ని అందించాడు. తండ్రి గతంలోనే చనిపోతే.. ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తూ ఇంటిని తల్లి పోషించగా.. కలెక్టర్ కావాలన్న తపనతో కష్టపడి చదివి ఈరోజు సివిల్స్లో సత్తా చాటాడు. తన తల్లికి పుత్రోత్సాహాన్ని అందించాడు.
adilabad|TimesXP Telugu|Updated: 24 May 2023, 4:12 pm