పోలీసులు చెప్పినా వినలేదు..అత్యాశకు పోయింది..ఉన్నదంతా పోగొట్టుకుంది
1001 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎదుటి వ్యక్తుల అత్యాశను ఆసరాగా చేసుకొని.. సైబర్ నేరగాళ్లు తెలివిగా వల విసురుతున్నారు. బాగా చదువుకున్న వారిని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని సైతం కేటుగాళ్లు ఇట్టే మోసం చేస్తున్నారు. ఇటీవల ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది.. పోలీసులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం.. చేజేతులా మరోసారి మోసపోయింది. మొత్తం రూ.25 లక్షలకుపైగా డబ్బును పోగొట్టుకుంది.
hyderabadTimesXP TeluguUpdated: 26 Aug 2021, 12:15 pm