టీఎస్ఆర్టీసీ చల్లటివార్త.. ఆ రూట్లో 20 నిమిషాలకో ఏసీ బస్సు
1096 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ వాటిలో 10 బస్సులను రేపటి (మే 16) నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో తీసుకొస్తున్న బస్సులకు 'ఈ-గరుడ'గా పేరు పెట్టారు.
hyderabadTimesXP TeluguUpdated: 15 May 2023, 4:15 pm