తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్.. భజరంగ్దళ్ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భజరంగ్దళ్ను నిషేధించడంలో కాంగ్రెస్తో కేసీఆర్ పోటీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఏకంకావాలని సూచించారు.
hyderabadTimesXP TeluguUpdated: 18 May 2023, 7:32 pm