పొంగులేటితో ఈటల భేటీ గురించి నాకు తెలియదు: బండి సంజయ్
1054 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ లంచ్ మీట్కు వెళ్లారు. ఈటల రాజేందర్తో కూడిన బృందం పార్టీలో చేరే విషయమై కాసేపట్లో ఆయనతో చర్చల జరపనున్నారు. ఇదిలా ఉండగా పొంగులేటితో సమావేశానికి సంబంధించిన వివరాలు తెనకు తెలియవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.
hyderabadTimesXP TeluguUpdated: 4 May 2023, 4:48 pm