తెలంగాణ బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుంది: బండి సంజయ్
1113 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ అయోధ్యగా భావించే భద్రాచలం రామయ్యకు సీఎం కేసీఆర్ తలంబ్రాలు ఇవ్వకుండా దూరం పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ సక్సెస్ చేసి కమలదళం దమ్మేంటో చూపిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బాధితుల సంఘం పెడితే చాలామంది వస్తారని వ్యాఖ్యనించారు.
hyderabadTimesXP TeluguUpdated: 10 Jun 2023, 3:49 pm