బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హస్తినకు బయలుదేరారు. ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కూడా కీలక పదవి కట్టబెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి.
hyderabadTimesXP TeluguUpdated: 10 Jun 2023, 4:12 pm