కేసీఆర్ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: బండి సంజయ్
1429 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తథ్యమని.. కేసీఆర్ను ఇంటింకి పంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 17 May 2023, 4:33 pm