ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి గుంతలో నీరు చేరగా.. ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
hyderabadTimesXP TeluguUpdated: 2 May 2023, 1:37 pm