థాయ్లాండ్లో గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. పటాయలో 90 మంది భారతీయులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నటు తెలుస్తోంది. పటాయలో గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో థాయ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అరెస్ట్ అయిన వాళ్లలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
hyderabadTimesXP TeluguUpdated: 1 May 2023, 6:16 pm