సచివాలయ ప్రారంభ వేళ.. ప్రతిపక్షాలపై చురకలతో విరుచుకుపడ్డ కేసీఆర్
తెలంగాణ కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. విమర్శలు చేస్తున్న వారిని మరుగుజ్జులుగా సంభోదిస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో అర్థమయ్యేలా వివరించారు కేసీఆర్. దేశానికి ఆదర్శంగా నిలిచేలా పని చేస్తోన్న అధికారులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.hyderabadTimesXP TeluguUpdated: 30 Apr 2023, 5:59 pm