సాగర తీరాన పరిపాలనా సౌధం.. భాగ్యనగరంలో మరో అద్భుతం
1047 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం మన హైదరాబాద్. అలాంటి నగరం నడిబొడ్డున మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సాగర తీరానా నూతనంగా నిర్మించిన పరిపాలన సౌధాన్ని.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆదివారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బంది.. అందరూ ఒకేసారి తమతమ స్థానాల్లో ఆశీనులయ్యారు.