తెలంగాణలో భూముల విలువ పూర్తిగా పెరిగిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు పటాన్ చెరులో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భూముల రెట్లు పెరిగిపోయాయని.. ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 50 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటూ.. చంద్రబాబే అన్నట్టు కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పటాన్ చెరుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
hyderabadTimesXP TeluguUpdated: 22 Jun 2023, 10:16 pm