మూసీ నదిలో మంచినీళ్లు పారించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
1195 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్లోని మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 20 Feb 2024, 3:03 pm