వచ్చే ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే యుద్ధం: ఈటల
ఎన్నికలు సమీస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ మాటల గారడీకి తెరలేపారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం కొత్త పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలు కేసీఆర్ ఫ్యూజులు పీకటం ఖాయమన్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 6 Jun 2023, 4:35 pm