రాష్ట్రంలో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. దేన్నీ వదలకుండా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెున్నటి మెున్న చిన్న పిల్లలు తినే చాక్లెట్లు కల్తీ చేసిన ఘటన మరువక ముందే మరో నకిలీ బాగోతం బట్టబయలైంది. శంషాబాద్ కేంద్రంగా నకిలీ ఐస్క్రీంలు తయారు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 3 May 2023, 10:11 am