హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టింబర్ డిపోలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న బిల్డింగ్లోకి వ్యాపించటంతో అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు.
hyderabadTimesXP TeluguUpdated: 16 Apr 2023, 10:59 am