అర్ధరాత్రి లారీ బీభత్సం.. స్పాట్లోనే నలుగురు మృతి
హైదరాబాద్ నగర శివారులోని తుర్కయంజాల్లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని సిమెంట్ లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
hyderabadTimesXP TeluguUpdated: 16 May 2023, 3:58 pm