సర్కార్ బడుల్లో చదివే పిల్లలకు ఫ్రీ నోట్ బుక్స్: మంత్రి సబితా
1127 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు వర్క్బుక్స్, నోట్ బుక్స్ ఫ్రీగా అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
hyderabadTimesXP TeluguUpdated: 3 May 2023, 5:01 pm