గద్దర్ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా: కేఏ పాల్
2005 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రజా యుద్ధనౌక గద్దర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేకకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 21 Jun 2023, 3:24 pm