రంగారెడ్డి జిల్లా కొందుర్గు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యకు కరెంట్ షాక్ పెట్టి కిరాతంగా హత్య చేశాడో భర్త. మద్యం తాగొద్దని హెచ్చరించిన పాపానికి ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించగా.. పోలీసులు విచారణలో భర్తే నిందితుడని తేలింది.
hyderabadTimesXP TeluguUpdated: 17 May 2023, 4:45 pm