Hyd: పఠాన్చెరు - హయత్నగర్ మధ్య మెట్రో లైన్.. సీఎం కేసీఆర్ ప్రకటన
1424 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్ నగర వాసుల సౌకర్యార్థం మరో మెట్రో రైలు లైన్ అందుబాటులోకి రానుంది. హయత్ నగర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పటాన్చెరులో రూ. 183 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూర్ వరకు మెట్రో ప్రాజెక్ట్ విస్తరిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
hyderabadTimesXP TeluguUpdated: 22 Jun 2023, 7:50 pm