హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..ఇక వెయింటింగ్ అక్కర్లేదు
హైదరాబాద్ మెట్రోలో రద్దీని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ రూట్లలో ఇక నుంచి ప్రతి 4.30 నిమిషాలకు ఓ ట్రైన్ నడవనుంది.