కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు సంపాదించటమే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నకిలీ చాక్లెట్ల వ్యహాహారం బయటపడగా.. తాజాగా ప్రమాదకర రసాయనాలతో ఐస్క్రీంలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 12 Jun 2023, 3:18 pm