అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు: ఐఎండీ హెచ్చరిక
1019 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
hyderabadTimesXP TeluguUpdated: 27 May 2023, 3:34 pm