తాత మెచ్చిన మనవడు.. హిమాన్షు గ్రాడ్యుయేషన్ డేలో కేసీఆర్ ఫ్యామిలీ
1168 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు రావు.. గ్యాడ్యుయేషన్ (12వ తరగతి) పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యనభ్యసించిన హిమాన్షు.. 12 వ తరగతిని పూర్తి చేశాడు. అయితే.. ఈరోజు స్కూల్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి.. హిమాన్షు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ దంపతులతో పాటు తాత, నానమ్మలైన సీఎం కేసీఆర్ దంపతులు కూడా హజరయ్యారు.