నువ్వు నిజంగా మృత్యుంజయుడివే సామీ.. కదులుతున్న రైలెక్కుతూ జారిపడ్డ వ్యక్తి
1919 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో.. రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన ఓ ప్రయాణికుడు.. అదుపుతప్పి రైలుకు, ప్లాట్ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది.. వెంటనే రైలును ఆపేశారు. సుమారు రెండు గంటల పాటు నరకం అనుభవించిన ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
hyderabadTimesXP TeluguUpdated: 30 Jan 2024, 4:10 pm