మహింద్రా ఆటో నడిపిన కేటీఆర్.. మామూలు స్పీడ్ కాదుగా..
మంత్రి కేటీఆర్ కాసేపు ఆటో డ్రైవర్గా మారిపోయారు. మహీంద్ర కంపెనీ విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఆటోను రయ్ రయ్ మంటూ పోనిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఆటోలో ప్రయాణికుల్లా ఆ కంపెనీకి చెందిన ప్రతినిధితో పాటు జయేష్ రంజన్ కూడా ఉన్నారు.